* టుడే న్యూస్ హెడ్ లైన్స్* (23/05/20)
👉 *తెలంగాణ లో కొత్తగా 62 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల*
👉 *హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగుల కోసం రేపటి నుండి ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు అనుమతి*
👉 *ఊహించినదానికంటే దేశంలో ఎక్కువగా ప్రబలుతుండడం వెనక రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉందని కేంద్రం హెచ్చరిక*
👉 *దేశీయ విమాన ప్రయాణికులకు క్వారంటైన్ అవసరంలేదు: పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి*
👉 *కరోన నివారణ చర్య లలో భాగంగా న్యాయవాదులు తెల్ల షర్ట్ లతో విచారణకు హాజరై తే సరిపోతుంది: తెలంగాణ హైకోర్టు*
👉 *అంతర్జాతీయ ప్రమాణాలతో పులివెందులలో పాఠశాల ఏర్పాటు: ఏపీ సీఎం జగన్*
👉 *జూన్ 1 నుండి జిహెచ్ఎంసి పరిధిలో 60 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని అనుకునేవారికి ఎలాంటి నిర్మాణ అనుమతులు అవసరం లేదు*
👉 *తెలంగాణలో ఆరుగురు పోలీసులకి కరోనా సోకడం... అందులో ఒకరు మరణించడం తో పోలీసు శాఖ అప్రమత్తం*
👉 *కరోనా దెబ్బతో లాక్డౌన్ అమలవుతుండగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు.*
👉 *తెలంగాణలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8 నుండి నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన*
👉 *ఇకపై ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదవచ్చు. అయితే ఒకటి రెగ్యులర్గా మరొకటి ఓపెన్ లేదా ఆన్లైన్ ద్వారా చదవాలి:యుజిసి*
👉 *లాహోర్ నుండి కరాచీ వెళ్తున్నవిమాన ప్రమాదంలో 107 మంది మృతి ఇంజన్లో సమస్య తలెత్తిందని కంట్రోల్ రూమ్ కి తెలిపినట్లు సమాచారం*
👉 *కెసిఆర్ కుమార్తె కవిత కు మళ్లీ నిరాశ... గెలుపు లాంఛనమే అనుకున్నా ఎమ్మెల్సీ ఎన్నిక మరోసారి వాయిదా*
👉 *WHO కార్యనిర్వాహక బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్*
👉 *ఆర్బీఐ రెపో రేటు తగ్గింపుతో డాలర్ మారకంలో మరింత క్షీణించిన రూపాయి విలువ*
👉 *అమెరికాలో లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 3.86 కోట్ల మంది నిరుద్యోగ భృతి కి దరఖాస్తు*
👉 *ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు లివర్ మార్పిడి కోసం చికిత్స*
👉 *తెలంగాణ లో కొత్తగా 62 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల*
👉 *హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగుల కోసం రేపటి నుండి ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు అనుమతి*
👉 *ఊహించినదానికంటే దేశంలో ఎక్కువగా ప్రబలుతుండడం వెనక రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉందని కేంద్రం హెచ్చరిక*
👉 *దేశీయ విమాన ప్రయాణికులకు క్వారంటైన్ అవసరంలేదు: పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి*
👉 *కరోన నివారణ చర్య లలో భాగంగా న్యాయవాదులు తెల్ల షర్ట్ లతో విచారణకు హాజరై తే సరిపోతుంది: తెలంగాణ హైకోర్టు*
👉 *అంతర్జాతీయ ప్రమాణాలతో పులివెందులలో పాఠశాల ఏర్పాటు: ఏపీ సీఎం జగన్*
👉 *జూన్ 1 నుండి జిహెచ్ఎంసి పరిధిలో 60 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని అనుకునేవారికి ఎలాంటి నిర్మాణ అనుమతులు అవసరం లేదు*
👉 *తెలంగాణలో ఆరుగురు పోలీసులకి కరోనా సోకడం... అందులో ఒకరు మరణించడం తో పోలీసు శాఖ అప్రమత్తం*
👉 *కరోనా దెబ్బతో లాక్డౌన్ అమలవుతుండగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు.*
👉 *తెలంగాణలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8 నుండి నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన*
👉 *ఇకపై ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదవచ్చు. అయితే ఒకటి రెగ్యులర్గా మరొకటి ఓపెన్ లేదా ఆన్లైన్ ద్వారా చదవాలి:యుజిసి*
👉 *లాహోర్ నుండి కరాచీ వెళ్తున్నవిమాన ప్రమాదంలో 107 మంది మృతి ఇంజన్లో సమస్య తలెత్తిందని కంట్రోల్ రూమ్ కి తెలిపినట్లు సమాచారం*
👉 *కెసిఆర్ కుమార్తె కవిత కు మళ్లీ నిరాశ... గెలుపు లాంఛనమే అనుకున్నా ఎమ్మెల్సీ ఎన్నిక మరోసారి వాయిదా*
👉 *WHO కార్యనిర్వాహక బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్*
👉 *ఆర్బీఐ రెపో రేటు తగ్గింపుతో డాలర్ మారకంలో మరింత క్షీణించిన రూపాయి విలువ*
👉 *అమెరికాలో లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 3.86 కోట్ల మంది నిరుద్యోగ భృతి కి దరఖాస్తు*
👉 *ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు లివర్ మార్పిడి కోసం చికిత్స*
No comments:
Post a Comment